Jagan is cheating he is giving money to people and making them vote for him.the people who want to vote for TDP he is taking their name off the voting list.If they don't for them he is threatening them. He also takes people land away from them. He is a BIG BIG BIG BIG CHEATER.vote for TDP they will make the place develop by the way I am in telangana cast. vote for TDP vote for TDP!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
Mahalakshmi - 10 years ago
Jagan is cheating he is giving money to people and making them vote for him.the people who want to vote for TDP he is taking their name off the voting list.If they don't for them he is threatening them. He also takes people land away from them. He is a BIG BIG BIG BIG CHEATER.vote for TDP they will make the place develop by the way I am in telangana cast. vote for TDP vote for TDP!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
Nice response in return of this query with genuine arguments and telling
everything about that.
kulagaji - 10 years ago
its really shame that after all educated bastards are still behind cast, I'll support CBN for his contribution in developing AP. Comparing TDP with YSRCP, TDP has the edge for development while YSRCP has an edge for corruption and psychic character of Jagan.
Think as a citizen of India for better development and kick parties supporting Cong directly or indirectly as YSRCP.
pro*cbnism - 10 years ago
mind ur words dogs.
2004 and 2009 lo ma media cheppinattu ma party gelichinda leda.
Ippudu 2014 lo kuda ma pacha media cheppinatte jaruguthundi.
Cool darlings.
Kukkalaraa Khabadar - 10 years ago
తెదేపా : పసుపుపచ్చ కాంగ్రెస్
వర్ణసంకరం అనే మాట ఎలా పుట్టిందో ఆంత్రోపాలజిస్టుల్ని అడగాలి. మనుషుల్ని ‘రంగులు’గా విడగొట్టి జాతులకు వర్ణాలని పేరు పెట్టిన దుర్మార్గపు మన సమాజంలో.. రాజకీయ రంగంలో అసలు సిసలైన వర్ణ సంకరం జరుగుతోంది ఇప్పుడు. పార్టీల రంగులు ఇప్పుడు సంకరీకరింపబడుతున్నాయి. మూడురంగుల పార్టీ వొచ్చి ఇప్పుడు పసుపుపచ్చలో కలుస్తోంది. ఒక పసుపుపచ్చ పార్టీ ఒక మూడు రంగుల పార్టీని తనలో కలిపేసుకునే ప్రయత్నంలో పసుపుపచ్చ కాంగ్రెస్గా మారుతోంది.
అగమ్యగోచరంగా కూడలి స్థానం వద్ద నిలుచున్న తెలుగుదేశానికి తమను చూసి ఎగబడి వస్తున్న కాంగ్రెస్ నాయకుల వెల్లువ విస్తుగొలుపుతూ ఉండవచ్చు. అయితే కామెడీ ఏంటంటే.. ఇదంతా తమ పార్టీ ప్రభ వెలుగొందుతూ ఉన్నదనడానికి నిదర్శనం అని ఆపార్టీ నాయకత్వం అనుకుంటోంది. ఆ భ్రమలో తాము తెగ బలిసిపోయాం అని భుజాలు చరుచుకుంటూ.. రొమ్ము విరుచుకుంటోంది.
అయితే పొంచి ఉన్న ప్రమాదాలను ఆ పార్టీ పసిగట్టగలుగుతోందా? వలసల వరదలో తమ పార్టీ ఏ తీరానికి చేరుతుందో వారికి స్పష్టత ఉందా? నాయకుడు చంద్రబాబు- వలసల్ని ప్రోత్సహిస్తున్నంతగా, పార్టీని బలోపేతంగా ఉంచడంపై దృష్టి పెడుతున్నట్లు లేదు. వలసలు అన్నీ విటమిన్లు కాదు..! ఆసంగతి చంద్రబాబు గుర్తిస్తే పార్టీకి శ్రేయస్కరం.
తెలుగుదేశమా… ఏదీ ఎక్కడ?
తెలుగుదేశం పార్టీ మరి కొన్ని రోజులు గడిచేసరికెల్లా.. దాని వాస్తవమైన రూపురేఖలను కాలగర్భంలో తనంతగా కలిపేసుకునేలా కనిపిస్తోంది. కొన్నాళ్లు గడిచేసరికి తెలుగుదేశం పార్టీ అంటే అందులో అసలు తెలుగుతమ్ముళ్లు ఎక్కడున్నారో కాగడాపట్టి వెతుక్కోవాల్సిన పరిస్థితి రావొచ్చు.
అంచనాకు చూద్దాం.. మాజీ మంత్రులు బోలెడు మంది, ఇంకా వారి అనుచరగణాలతో కూడిన బోలెడు మంది ఎమ్మెల్యేలు .. కాంగ్రెసు పార్టీకి చెందిన నాయకులు లెక్కకు మిక్కిలిగా తెలుగుదేశంలో చేరుతున్నారు. ఇంకా అనేక మంది చేరడానికి సిద్ధంగా క్యూలైన్లో ఉన్నారని కూడా చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం ఎన్నికల సమయం వచ్చేసరికి తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కలిసి సుమారు 55 మంది వరకు ఉంటారుట! మొత్తం 175 స్థానాల సీమాంధ్రలో మూడింట రెండో వంతు సీట్లను కాంగ్రెసు వారు ఆక్రమించేస్తారన్నమాట. సీట్ల మీద ఆశచూపించకుండా చంద్రబాబు వారిని చేర్చుకోవడం కూడా జరగదులెమ్మని అనుకుంటే గనుక.. వారికందరికీ సీట్లు దక్కితే.. ఇక తెలుగుదేశం అంటూ మిగిలేది మూడింట రెండొంతులు మాత్రమే.
గతిలేని కూటమికి రెడ్కార్పెట్లా?
అయితే పార్టీలో లోపల మాత్రం అనేక సందేహాలు రేగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి తెలుగుదేశంలో చేరుతూ.. ‘సీమాంధ్ర పునర్నిర్మాణం జరగాలంటే గనుక.. స్వచ్ఛమైన పాలన అందాలంటే గనుక.. అది కేవలం చంద్రబాబు ద్వారా మాత్రమే సాధ్యమని స్తోత్రపాఠాలు వల్లిస్తోంటే చంద్రబాబు మురిసిపోతున్నారు. కానీ నిజానికి కాంగ్రెసులో తమ భవిష్యత్తుకు ఠికానా లేదని భయపడుతున్న వాళ్లు.. ఇతరత్రా పార్టీల్లోకి అడుగుపెట్టడానికి గత్యంతరం లేని వాళ్లు మాత్రమే.. తెలుగుదేశంలోకి వస్తున్నారనే సంగతి వారికి తెలియని సంగతి కాదు. అయితే.. అంతటి గతిలేని వారికి కూడా చంద్రబాబు రెడ్కార్పెట్లు పరచి వీఐపీ స్వాగతాలు పలకడం వారికి మంటగా ఉంది.
వీళ్లతో ఏం ఉద్ధరించగలరని?
చంద్రబాబు ఇన్నాళ్లూ కాంగ్రెస్ దుష్ట పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యేల సంగతి పక్కన పెట్టినా ఆ కాంగ్రెస్ సర్కారులోని సగం మందిని తానే అక్కున చేర్చుకుంటున్నాడు. వీరితో మళ్లీ తాను ఎలాంటి పాలన అందించాలని అనుకుంటున్నాడు. ఈ విషయంలో సీమాంధ్ర తెలుగు ప్రజలకు చంద్రబాబు జవాబు చెప్పగల స్థితిలో ఉన్నారా? పార్టీలు ఫిరాయించినప్పుడు అప్పటిదాకా తిట్టుకున్న వాళ్లు తిరిగి పొగడ్తలు కురిపించుకోవడం సహజం. కానీ.. ఇంతగా ‘తెదేపాలో సగం’ అన్నట్లు ఇన్నాళ్ల ‘దుష్టపాలన’ (చంద్రబాబు భాషలో) ప్రతినిధుల్ని తెచ్చిన నెత్తిన పెట్టుకుంటే వారి సహకారంతో రేపు పొద్దున్న చంద్రబాబు ఉద్ధరించగలిగేది ఏముంటుంది. ఇదొక మిలియన్ డాలర్ ప్రశ్న.
కొరివితో తల గోక్కోవడమే!
పచ్చి చిత్తూరు జిల్లా బాషలో చెప్పాలంటే.. ఈ చేరికలన్నీ చూసుకుంటున్న చంద్రబాబుకు మహ ‘కుశాల’గా ఉండడంలో ఆశ్చర్యం లేదు. మొన్నటికి మొన్న ఒకప్పట్లో తనకు సన్నిహిత రాజకీయ నాయకురాలు అయిన కుతూహలమ్మ ఇవాళ మళ్లీ తన పార్టీలోకి వచ్చి చేరిన సందర్భాన్ని పురస్కరించుకుని వచ్చిన జనం ముందు చంద్రబాబు ఆ కుశాలనే ప్రదర్శించారు. ఈ జనాన్ని ఈ స్పందనను చూస్తోంటే.. ఆల్రెడీ నేను సీఎం అయిపోయినట్టే అనిపిస్తోందంటూ ఆయన తన పక్కన ఉన్న వారితో వ్యాఖ్యానించారట కూడా బాగానే ఉంది!
అయితే విచ్చలవిడిగా చేరికలు అనేవి చంద్రబాబుకు రెండు రోజులు గడిచేసరికెల్లా కొరివితో తలగోక్కోవడంలా మారుతాయని పలువురు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశాన్ని నమ్ముకుని ఆ పార్టీ పదేళ్లుగా ప్రతిపక్ష స్థానంలో కొట్టుక
Kamma Kukka Chemma Chekka - 10 years ago
Orey Verri Gudda ga.............Chandram gadi ki mee kulapollu matrame votlestaru.........
చంద్రబాబు మైండు దొబ్బందా
బీజేపీ లేకపోతే టీడీపీ గెలవలేదా? ఇటు తెలంగాణలోనూ అటు సీమాంధ్రలోనూ ఆ పార్టీ అధికారంలోకి రావడం కల్లేనా? బీజేపీ జతకలిస్తే ఎన్నికల కొండను తెలుగుదేశం పార్టీ పిండి చేసేయగలదా? మోడీ మద్దతు లేకపోతే అధికారంపై చంద్రబాబు ఆశలు వదిలేసుకోవాల్సిందేనా? మాతో పొత్తు పెట్టుకోండంటూ బీజేపీని తెలుగుదేశం నేతలు ప్రాధేయపడిన తీరు చూసినా.. బీజేపీతో టీడీపీ కాళ్ల బేరానికి వచ్చిన తీరు చూసినా ఎవరికైనా కలిగే సందేహాలివి. పొత్తులో భాగంగా బీజేపీకి టీడీపీ ఇచ్చిన సీట్లను చూసి రాజకీయ విశ్లేషకులను పక్కన పెట్టండి. రాజకీయాల గురించి కొద్దిగా అవగాహన ఉన్న సామాన్యులు అంటున్న మాట ఒక్కటే. అపర చాణక్యుడుగా అని అభివర్ణించే చంద్రబాబు మైండు దొబ్బంది అని. రాజకీయాల్లో చంద్రబాబును అపర చాణక్యుడు అని ఎందుకు అంటారో? ఇది చాలా మందిలో ఉన్న సందేహం. ఇందుకు కారణం లేకపోలేదు. అపర చాణక్యుడు వ్యూహం పన్నితే ప్రత్యర్థులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాకవ్వాలి. కానీ, చంద్రబాబూ వ్యూహం రచిస్తే ప్రత్యర్థులు ఎటువంటి ఆందోళన లేకుండా తడి గుడ్డ వేసుకుని బజ్జోవచ్చు.
2009 ఎన్నికల విషయానికే వద్దాం. ఆ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ గాలిని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తిగా తీసేశాడు. ఆపరేషన్ ఆకర్ష్ కు విజయశాంతి మాత్రమే కాదు హరీశ్ రావు కూడా పడిపోయారని అంటారు. ఒక రకంగా అప్పట్లో టీఆర్ఎస్ చచ్చిన పాములా మారింది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే దానికి ఐదారు సీట్లు దాటేది కాదంటారు. కానీ, ఆ ఎన్నికల్లో చంద్రబాబు మహా కూటమి ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ కు 45 సీట్లు ఇచ్చారు. వామపక్షాలకు మరో పది ఇచ్చారు. మిగిలిన పార్టీలకు 56 సీట్లు ఇస్తే అవి గెలుచుకున్నవి 15. మిగిలిన సీట్లన్నీ కాంగ్రెస్ కు ఫలహారంగా మారాయి. వాస్తవానికి, ఆ ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే తెలంగాణలో ఆ పార్టీ మరో 15-25 సీట్లను ఈజీగా గెలుచుకునేది. తద్వారా, వైఎస్ ను తోసిరాజని అధికారంలోకీ వచ్చే పరిస్థితులు ఉండేవి. కానీ, టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని చచ్చిపోతూ ఉన్న పాముకు పాలు పోసింది. అధికారంలోకి వచ్చే అవకాశాలను చేజేతులా పాడుచేసుకుంది. ఐదేళ్ల తర్వాత కూడా ఆ పార్టీ దీని నుంచి గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. ఇప్పుడు బీజేపీతో పొత్తు విషయంలోనూ ఇదే తప్పు చేస్తోంది. 2009 ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ వచ్చిన ఓట్ల శాతం 2.84 శాతం. ఆ పార్టీ గెలిచిన సీట్లు రెండంటే రెండు.
అయితే, తెలంగాణలో ప్రత్యేక ఉద్యమానికి మద్దతు ఇవ్వడంతోపాటు తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఆమోదించడంలో సహకరించినందున ఆ ప్రాంతం బీజేపీకి మరికొంత ఓటు బ్యాంకు పెరిగిన మాట వాస్తవం. దీనికితోడు మోడీ హవా కొంత ఉన్నమాట వాస్తవం. అయినా, తెలంగాణలో బీజేపీ సొంతంగా ఐదారు సీట్లకు పైగా తెచ్చుకునే పరిస్థితులు లేవు. లోక్ సభ ఎన్నికల్లోనూ దూసుకుపోయే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ విషయాలు పూర్తిగా తెలిసినా బీజేపీకి 8 ఎంపీ, 45 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ సిద్ధపడింది. ఇక సీమాంధ్ర విషయం చూద్దాం. 2009 ఎన్నికల్లో బీజేపీ అక్కడ ఒక్క సీటంటే ఒక్కటి కూడా గెలవలేదు. దీనికితోడు, రాష్ట్ర విభజన ముందు వరకు కాంగ్రెస్ పై వ్యతిరేకత కారణంగా అక్కడ మోడీ హవా ఉన్నమాట వాస్తవం. కానీ, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ను 100 శాతం అసహ్యించుకుంటుంటే.. బీజేపీని 75 శాతం తిట్టుకుంటున్నారు. కాంగ్రెస్ బీజేపీలను ఒకే గాటన కడుతున్నారు. ఇప్పుడు మోడీ హవా కూడా అక్కడ కనిపించడం లేదు. వీటన్నటికీ తోడు సీమాంధ్రలో బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కు సంస్థాగత బలం చాలా చాలా తక్కువ. అయినా, పొత్తులో భాగంగా అక్కడ కూడా నాలుగైదు ఎంపీ, పది నుంచి 20 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమైపోయారు.
మీరు కావాలంటే చూడండి.. మహా కూటమి తరహాలోనే ఈ పొత్తు కూడా సామరస్యంగా సాగదు. ఇరు పార్టీలూ మళ్లీ తమ తమ అభ్యర్థులను బరిలో నిలుపుతాయి. ఒకళ్లకు మరొకళ్లు ఓట్లను చీల్చేస్తారు. తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ ను చేరడం అనుమానమే. సీమాంధ్రలో ఖాతా ప్రారంభిస్తుందో లేదో చెప్పడం కష్టం. వాస్తవానికి, తెలంగాణలో బీసీ కార్డుతో చంద్రబాబు ఇటీవలి కాలంలో ఆ ప్రాంతంలో చాలా ముందడుగు వేశారనే భావన బలంగా ఉంది. తెలంగాణలో 85 శాతం మంది బీసీలే. తెలంగాణలో తెలుగుదేశం సానుభూతిపరుల్లో బీసీలే అధికం. తమకు అధికారం వస్తుందంటే వాళ్లంతా టీడీపీకి జైకొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంతో వచ్చిన భావోద్వేగం లేదు కనక అభివృద్ధి కావాలంటే టీడీపీనే కావాలనే నినాదంతో బీసీలంతా ఏకమై ఓటేసే పరిస్థితులు ఉన్నాయి. దానిపై దృష్టి సారించకుండా ఉన్న 120 స్థానాల్లో 50 సీట్లను పొత్తులో భాగంగా ఇచ్చేసిన చంద్రబాబును ఏమనాలో? పొత్తుల్లో భాగంగా బీజేపీ డబుల్ డిజిట్ కు కూడా చేరలేదనుకోండ
venkata ramana - 10 years ago
will develop Andra Pradesh we want chandrababu example think 1985 Hyderabad it is only Capital of Andra Pradesh after 2004 Hyderabad in some circumstance will gap that CM post now we elect Chandrababu next CM
Sats - 10 years ago
Only CBN can bring development to SA. I am not from his 'Cast'. I only go by the development he did to Hyderabad and AP. Only he can do the same to SA again. Do not fall for movie actors, biryanis and money.
Kolli Thrinadh - 10 years ago
Chiru ki vote vesthanu Ana valani tannali
Vineet Babu - 10 years ago
TDP rocks
KULAGAJJI - 10 years ago
JAI CBN...............................................KAMMAS ROCK...........................OTHERS ARE WASTE.....................................JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN
Naveen.G - 10 years ago
TDP is a non-corrupted party kada, ala andarini corrupted party nundi join chesukunte mimmalani emanali...
MURALI - 10 years ago
ap cm will be cbn winning party in ap cbn no doubt 100 percent pakka cbn 80 percent jagan ysrcp 10 percent bjp 6 percent kiran 4 percent congress 0 0 0 0 Percent...ha...ha..ha..hahahahahahahahhahahha...WHAT A PITY CONGRESS PANI KHALI.GOVINDA GOVINDA.....
Radha Vinay - 10 years ago
Yes CBN sir should be CM of AP. ala jaragapothe anthe nenu YSR ni chusi congress ni nammanu next YSR ni nammanu but Chusthunnaru kadha prasent Mana paristiti ela undho. Kallabulli matalu nammakandi . prasent manaki oka manchi nayakudu kavali mana state ni improve chese nayakudu kavali. Ekkado unna HYD ni CBN garu ekkadiki tisukoni vellaro andhariki telusu. So andharu kalisi oka nayakudini ennukundham adi evaritho bagunttudho mi andhariki telusu. Kondhariki tama kesula nundi bayata padataniki adikaram kavali. please nammakandi mi viluvina vote ni vallaki ichi mana jivitalani valla cheti lo pettakandi. Please choose the correct Leader.
Thanks for Reading
kiran - 10 years ago
oyy just stop cbn is next cm in andhra
kiran - 10 years ago
oyy just stop cbn is next cm in andhra
mankali lakshmi - 10 years ago
yes, this poll 100% correct, now situation in seemandra people want's CBN as CM and made as model state
Naveen - 10 years ago
Lets keep this survey till the 2014 election results and check how good your poll survery, is it atleast near to ground reality or not. I would suggest you to start another survey how many seats each party is going to win?
Prakesh - 10 years ago
Where is Congress party in the list? I will vote to chiru for sure...CBN will be in the 3rd place for sure...Don't show caste politics...
John - 10 years ago
What do you know just shut up
JhK - 10 years ago
Ne bonda
Pavan - 10 years ago
Orey babu niku chandra babu mida abhibhanam chudaleka chachi potunnam ra babu , no way babu is going to win . Please stop giving this kind of false surveys ,its verrrrrrrrrrrryyyyyyyyy bad
Jagan is cheating he is giving money to people and making them vote for him.the people who want to vote for TDP he is taking their name off the voting list.If they don't for them he is threatening them. He also takes people land away from them. He is a BIG BIG BIG BIG CHEATER.vote for TDP they will make the place develop by the way I am in telangana cast. vote for TDP vote for TDP!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
Jagan is cheating he is giving money to people and making them vote for him.the people who want to vote for TDP he is taking their name off the voting list.If they don't for them he is threatening them. He also takes people land away from them. He is a BIG BIG BIG BIG CHEATER.vote for TDP they will make the place develop by the way I am in telangana cast. vote for TDP vote for TDP!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
Nice response in return of this query with genuine arguments and telling
everything about that.
its really shame that after all educated bastards are still behind cast, I'll support CBN for his contribution in developing AP. Comparing TDP with YSRCP, TDP has the edge for development while YSRCP has an edge for corruption and psychic character of Jagan.
Think as a citizen of India for better development and kick parties supporting Cong directly or indirectly as YSRCP.
mind ur words dogs.
2004 and 2009 lo ma media cheppinattu ma party gelichinda leda.
Ippudu 2014 lo kuda ma pacha media cheppinatte jaruguthundi.
Cool darlings.
తెదేపా : పసుపుపచ్చ కాంగ్రెస్
వర్ణసంకరం అనే మాట ఎలా పుట్టిందో ఆంత్రోపాలజిస్టుల్ని అడగాలి. మనుషుల్ని ‘రంగులు’గా విడగొట్టి జాతులకు వర్ణాలని పేరు పెట్టిన దుర్మార్గపు మన సమాజంలో.. రాజకీయ రంగంలో అసలు సిసలైన వర్ణ సంకరం జరుగుతోంది ఇప్పుడు. పార్టీల రంగులు ఇప్పుడు సంకరీకరింపబడుతున్నాయి. మూడురంగుల పార్టీ వొచ్చి ఇప్పుడు పసుపుపచ్చలో కలుస్తోంది. ఒక పసుపుపచ్చ పార్టీ ఒక మూడు రంగుల పార్టీని తనలో కలిపేసుకునే ప్రయత్నంలో పసుపుపచ్చ కాంగ్రెస్గా మారుతోంది.
అగమ్యగోచరంగా కూడలి స్థానం వద్ద నిలుచున్న తెలుగుదేశానికి తమను చూసి ఎగబడి వస్తున్న కాంగ్రెస్ నాయకుల వెల్లువ విస్తుగొలుపుతూ ఉండవచ్చు. అయితే కామెడీ ఏంటంటే.. ఇదంతా తమ పార్టీ ప్రభ వెలుగొందుతూ ఉన్నదనడానికి నిదర్శనం అని ఆపార్టీ నాయకత్వం అనుకుంటోంది. ఆ భ్రమలో తాము తెగ బలిసిపోయాం అని భుజాలు చరుచుకుంటూ.. రొమ్ము విరుచుకుంటోంది.
అయితే పొంచి ఉన్న ప్రమాదాలను ఆ పార్టీ పసిగట్టగలుగుతోందా? వలసల వరదలో తమ పార్టీ ఏ తీరానికి చేరుతుందో వారికి స్పష్టత ఉందా? నాయకుడు చంద్రబాబు- వలసల్ని ప్రోత్సహిస్తున్నంతగా, పార్టీని బలోపేతంగా ఉంచడంపై దృష్టి పెడుతున్నట్లు లేదు. వలసలు అన్నీ విటమిన్లు కాదు..! ఆసంగతి చంద్రబాబు గుర్తిస్తే పార్టీకి శ్రేయస్కరం.
తెలుగుదేశమా… ఏదీ ఎక్కడ?
తెలుగుదేశం పార్టీ మరి కొన్ని రోజులు గడిచేసరికెల్లా.. దాని వాస్తవమైన రూపురేఖలను కాలగర్భంలో తనంతగా కలిపేసుకునేలా కనిపిస్తోంది. కొన్నాళ్లు గడిచేసరికి తెలుగుదేశం పార్టీ అంటే అందులో అసలు తెలుగుతమ్ముళ్లు ఎక్కడున్నారో కాగడాపట్టి వెతుక్కోవాల్సిన పరిస్థితి రావొచ్చు.
అంచనాకు చూద్దాం.. మాజీ మంత్రులు బోలెడు మంది, ఇంకా వారి అనుచరగణాలతో కూడిన బోలెడు మంది ఎమ్మెల్యేలు .. కాంగ్రెసు పార్టీకి చెందిన నాయకులు లెక్కకు మిక్కిలిగా తెలుగుదేశంలో చేరుతున్నారు. ఇంకా అనేక మంది చేరడానికి సిద్ధంగా క్యూలైన్లో ఉన్నారని కూడా చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం ఎన్నికల సమయం వచ్చేసరికి తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కలిసి సుమారు 55 మంది వరకు ఉంటారుట! మొత్తం 175 స్థానాల సీమాంధ్రలో మూడింట రెండో వంతు సీట్లను కాంగ్రెసు వారు ఆక్రమించేస్తారన్నమాట. సీట్ల మీద ఆశచూపించకుండా చంద్రబాబు వారిని చేర్చుకోవడం కూడా జరగదులెమ్మని అనుకుంటే గనుక.. వారికందరికీ సీట్లు దక్కితే.. ఇక తెలుగుదేశం అంటూ మిగిలేది మూడింట రెండొంతులు మాత్రమే.
గతిలేని కూటమికి రెడ్కార్పెట్లా?
అయితే పార్టీలో లోపల మాత్రం అనేక సందేహాలు రేగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి తెలుగుదేశంలో చేరుతూ.. ‘సీమాంధ్ర పునర్నిర్మాణం జరగాలంటే గనుక.. స్వచ్ఛమైన పాలన అందాలంటే గనుక.. అది కేవలం చంద్రబాబు ద్వారా మాత్రమే సాధ్యమని స్తోత్రపాఠాలు వల్లిస్తోంటే చంద్రబాబు మురిసిపోతున్నారు. కానీ నిజానికి కాంగ్రెసులో తమ భవిష్యత్తుకు ఠికానా లేదని భయపడుతున్న వాళ్లు.. ఇతరత్రా పార్టీల్లోకి అడుగుపెట్టడానికి గత్యంతరం లేని వాళ్లు మాత్రమే.. తెలుగుదేశంలోకి వస్తున్నారనే సంగతి వారికి తెలియని సంగతి కాదు. అయితే.. అంతటి గతిలేని వారికి కూడా చంద్రబాబు రెడ్కార్పెట్లు పరచి వీఐపీ స్వాగతాలు పలకడం వారికి మంటగా ఉంది.
వీళ్లతో ఏం ఉద్ధరించగలరని?
చంద్రబాబు ఇన్నాళ్లూ కాంగ్రెస్ దుష్ట పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యేల సంగతి పక్కన పెట్టినా ఆ కాంగ్రెస్ సర్కారులోని సగం మందిని తానే అక్కున చేర్చుకుంటున్నాడు. వీరితో మళ్లీ తాను ఎలాంటి పాలన అందించాలని అనుకుంటున్నాడు. ఈ విషయంలో సీమాంధ్ర తెలుగు ప్రజలకు చంద్రబాబు జవాబు చెప్పగల స్థితిలో ఉన్నారా? పార్టీలు ఫిరాయించినప్పుడు అప్పటిదాకా తిట్టుకున్న వాళ్లు తిరిగి పొగడ్తలు కురిపించుకోవడం సహజం. కానీ.. ఇంతగా ‘తెదేపాలో సగం’ అన్నట్లు ఇన్నాళ్ల ‘దుష్టపాలన’ (చంద్రబాబు భాషలో) ప్రతినిధుల్ని తెచ్చిన నెత్తిన పెట్టుకుంటే వారి సహకారంతో రేపు పొద్దున్న చంద్రబాబు ఉద్ధరించగలిగేది ఏముంటుంది. ఇదొక మిలియన్ డాలర్ ప్రశ్న.
కొరివితో తల గోక్కోవడమే!
పచ్చి చిత్తూరు జిల్లా బాషలో చెప్పాలంటే.. ఈ చేరికలన్నీ చూసుకుంటున్న చంద్రబాబుకు మహ ‘కుశాల’గా ఉండడంలో ఆశ్చర్యం లేదు. మొన్నటికి మొన్న ఒకప్పట్లో తనకు సన్నిహిత రాజకీయ నాయకురాలు అయిన కుతూహలమ్మ ఇవాళ మళ్లీ తన పార్టీలోకి వచ్చి చేరిన సందర్భాన్ని పురస్కరించుకుని వచ్చిన జనం ముందు చంద్రబాబు ఆ కుశాలనే ప్రదర్శించారు. ఈ జనాన్ని ఈ స్పందనను చూస్తోంటే.. ఆల్రెడీ నేను సీఎం అయిపోయినట్టే అనిపిస్తోందంటూ ఆయన తన పక్కన ఉన్న వారితో వ్యాఖ్యానించారట కూడా బాగానే ఉంది!
అయితే విచ్చలవిడిగా చేరికలు అనేవి చంద్రబాబుకు రెండు రోజులు గడిచేసరికెల్లా కొరివితో తలగోక్కోవడంలా మారుతాయని పలువురు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశాన్ని నమ్ముకుని ఆ పార్టీ పదేళ్లుగా ప్రతిపక్ష స్థానంలో కొట్టుక
Orey Verri Gudda ga.............Chandram gadi ki mee kulapollu matrame votlestaru.........
చంద్రబాబు మైండు దొబ్బందా
బీజేపీ లేకపోతే టీడీపీ గెలవలేదా? ఇటు తెలంగాణలోనూ అటు సీమాంధ్రలోనూ ఆ పార్టీ అధికారంలోకి రావడం కల్లేనా? బీజేపీ జతకలిస్తే ఎన్నికల కొండను తెలుగుదేశం పార్టీ పిండి చేసేయగలదా? మోడీ మద్దతు లేకపోతే అధికారంపై చంద్రబాబు ఆశలు వదిలేసుకోవాల్సిందేనా? మాతో పొత్తు పెట్టుకోండంటూ బీజేపీని తెలుగుదేశం నేతలు ప్రాధేయపడిన తీరు చూసినా.. బీజేపీతో టీడీపీ కాళ్ల బేరానికి వచ్చిన తీరు చూసినా ఎవరికైనా కలిగే సందేహాలివి. పొత్తులో భాగంగా బీజేపీకి టీడీపీ ఇచ్చిన సీట్లను చూసి రాజకీయ విశ్లేషకులను పక్కన పెట్టండి. రాజకీయాల గురించి కొద్దిగా అవగాహన ఉన్న సామాన్యులు అంటున్న మాట ఒక్కటే. అపర చాణక్యుడుగా అని అభివర్ణించే చంద్రబాబు మైండు దొబ్బంది అని. రాజకీయాల్లో చంద్రబాబును అపర చాణక్యుడు అని ఎందుకు అంటారో? ఇది చాలా మందిలో ఉన్న సందేహం. ఇందుకు కారణం లేకపోలేదు. అపర చాణక్యుడు వ్యూహం పన్నితే ప్రత్యర్థులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాకవ్వాలి. కానీ, చంద్రబాబూ వ్యూహం రచిస్తే ప్రత్యర్థులు ఎటువంటి ఆందోళన లేకుండా తడి గుడ్డ వేసుకుని బజ్జోవచ్చు.
2009 ఎన్నికల విషయానికే వద్దాం. ఆ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ గాలిని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తిగా తీసేశాడు. ఆపరేషన్ ఆకర్ష్ కు విజయశాంతి మాత్రమే కాదు హరీశ్ రావు కూడా పడిపోయారని అంటారు. ఒక రకంగా అప్పట్లో టీఆర్ఎస్ చచ్చిన పాములా మారింది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే దానికి ఐదారు సీట్లు దాటేది కాదంటారు. కానీ, ఆ ఎన్నికల్లో చంద్రబాబు మహా కూటమి ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ కు 45 సీట్లు ఇచ్చారు. వామపక్షాలకు మరో పది ఇచ్చారు. మిగిలిన పార్టీలకు 56 సీట్లు ఇస్తే అవి గెలుచుకున్నవి 15. మిగిలిన సీట్లన్నీ కాంగ్రెస్ కు ఫలహారంగా మారాయి. వాస్తవానికి, ఆ ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే తెలంగాణలో ఆ పార్టీ మరో 15-25 సీట్లను ఈజీగా గెలుచుకునేది. తద్వారా, వైఎస్ ను తోసిరాజని అధికారంలోకీ వచ్చే పరిస్థితులు ఉండేవి. కానీ, టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని చచ్చిపోతూ ఉన్న పాముకు పాలు పోసింది. అధికారంలోకి వచ్చే అవకాశాలను చేజేతులా పాడుచేసుకుంది. ఐదేళ్ల తర్వాత కూడా ఆ పార్టీ దీని నుంచి గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. ఇప్పుడు బీజేపీతో పొత్తు విషయంలోనూ ఇదే తప్పు చేస్తోంది. 2009 ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ వచ్చిన ఓట్ల శాతం 2.84 శాతం. ఆ పార్టీ గెలిచిన సీట్లు రెండంటే రెండు.
అయితే, తెలంగాణలో ప్రత్యేక ఉద్యమానికి మద్దతు ఇవ్వడంతోపాటు తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఆమోదించడంలో సహకరించినందున ఆ ప్రాంతం బీజేపీకి మరికొంత ఓటు బ్యాంకు పెరిగిన మాట వాస్తవం. దీనికితోడు మోడీ హవా కొంత ఉన్నమాట వాస్తవం. అయినా, తెలంగాణలో బీజేపీ సొంతంగా ఐదారు సీట్లకు పైగా తెచ్చుకునే పరిస్థితులు లేవు. లోక్ సభ ఎన్నికల్లోనూ దూసుకుపోయే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ విషయాలు పూర్తిగా తెలిసినా బీజేపీకి 8 ఎంపీ, 45 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ సిద్ధపడింది. ఇక సీమాంధ్ర విషయం చూద్దాం. 2009 ఎన్నికల్లో బీజేపీ అక్కడ ఒక్క సీటంటే ఒక్కటి కూడా గెలవలేదు. దీనికితోడు, రాష్ట్ర విభజన ముందు వరకు కాంగ్రెస్ పై వ్యతిరేకత కారణంగా అక్కడ మోడీ హవా ఉన్నమాట వాస్తవం. కానీ, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ను 100 శాతం అసహ్యించుకుంటుంటే.. బీజేపీని 75 శాతం తిట్టుకుంటున్నారు. కాంగ్రెస్ బీజేపీలను ఒకే గాటన కడుతున్నారు. ఇప్పుడు మోడీ హవా కూడా అక్కడ కనిపించడం లేదు. వీటన్నటికీ తోడు సీమాంధ్రలో బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కు సంస్థాగత బలం చాలా చాలా తక్కువ. అయినా, పొత్తులో భాగంగా అక్కడ కూడా నాలుగైదు ఎంపీ, పది నుంచి 20 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమైపోయారు.
మీరు కావాలంటే చూడండి.. మహా కూటమి తరహాలోనే ఈ పొత్తు కూడా సామరస్యంగా సాగదు. ఇరు పార్టీలూ మళ్లీ తమ తమ అభ్యర్థులను బరిలో నిలుపుతాయి. ఒకళ్లకు మరొకళ్లు ఓట్లను చీల్చేస్తారు. తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ ను చేరడం అనుమానమే. సీమాంధ్రలో ఖాతా ప్రారంభిస్తుందో లేదో చెప్పడం కష్టం. వాస్తవానికి, తెలంగాణలో బీసీ కార్డుతో చంద్రబాబు ఇటీవలి కాలంలో ఆ ప్రాంతంలో చాలా ముందడుగు వేశారనే భావన బలంగా ఉంది. తెలంగాణలో 85 శాతం మంది బీసీలే. తెలంగాణలో తెలుగుదేశం సానుభూతిపరుల్లో బీసీలే అధికం. తమకు అధికారం వస్తుందంటే వాళ్లంతా టీడీపీకి జైకొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంతో వచ్చిన భావోద్వేగం లేదు కనక అభివృద్ధి కావాలంటే టీడీపీనే కావాలనే నినాదంతో బీసీలంతా ఏకమై ఓటేసే పరిస్థితులు ఉన్నాయి. దానిపై దృష్టి సారించకుండా ఉన్న 120 స్థానాల్లో 50 సీట్లను పొత్తులో భాగంగా ఇచ్చేసిన చంద్రబాబును ఏమనాలో? పొత్తుల్లో భాగంగా బీజేపీ డబుల్ డిజిట్ కు కూడా చేరలేదనుకోండ
will develop Andra Pradesh we want chandrababu example think 1985 Hyderabad it is only Capital of Andra Pradesh after 2004 Hyderabad in some circumstance will gap that CM post now we elect Chandrababu next CM
Only CBN can bring development to SA. I am not from his 'Cast'. I only go by the development he did to Hyderabad and AP. Only he can do the same to SA again. Do not fall for movie actors, biryanis and money.
Chiru ki vote vesthanu Ana valani tannali
TDP rocks
JAI CBN...............................................KAMMAS ROCK...........................OTHERS ARE WASTE.....................................JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN JAI CBN
TDP is a non-corrupted party kada, ala andarini corrupted party nundi join chesukunte mimmalani emanali...
ap cm will be cbn winning party in ap cbn no doubt 100 percent pakka cbn 80 percent jagan ysrcp 10 percent bjp 6 percent kiran 4 percent congress 0 0 0 0 Percent...ha...ha..ha..hahahahahahahahhahahha...WHAT A PITY CONGRESS PANI KHALI.GOVINDA GOVINDA.....
Yes CBN sir should be CM of AP. ala jaragapothe anthe nenu YSR ni chusi congress ni nammanu next YSR ni nammanu but Chusthunnaru kadha prasent Mana paristiti ela undho. Kallabulli matalu nammakandi . prasent manaki oka manchi nayakudu kavali mana state ni improve chese nayakudu kavali. Ekkado unna HYD ni CBN garu ekkadiki tisukoni vellaro andhariki telusu. So andharu kalisi oka nayakudini ennukundham adi evaritho bagunttudho mi andhariki telusu. Kondhariki tama kesula nundi bayata padataniki adikaram kavali. please nammakandi mi viluvina vote ni vallaki ichi mana jivitalani valla cheti lo pettakandi. Please choose the correct Leader.
Thanks for Reading
oyy just stop cbn is next cm in andhra
oyy just stop cbn is next cm in andhra
yes, this poll 100% correct, now situation in seemandra people want's CBN as CM and made as model state
Lets keep this survey till the 2014 election results and check how good your poll survery, is it atleast near to ground reality or not. I would suggest you to start another survey how many seats each party is going to win?
Where is Congress party in the list? I will vote to chiru for sure...CBN will be in the 3rd place for sure...Don't show caste politics...
What do you know just shut up
Ne bonda
Orey babu niku chandra babu mida abhibhanam chudaleka chachi potunnam ra babu , no way babu is going to win . Please stop giving this kind of false surveys ,its verrrrrrrrrrrryyyyyyyyy bad